పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నంద - బ్రాహ్మణశాపము. "సౌభద్రురు. తీరంబును గాంచెను. పాగుండందును స్నానము చేయుట = ద్యమించు చుఁ డ " నచటనున్న బ్రాహణు లాతని వారించి 11 mirg! ఇది యెవ్వరికిని జూర రానీ తీర్ధము, ఇట్టి వైము తీర బు లీ సముద్ర తీరమునం గలవు. వీనియందు మహా భ : ( 6 న మొసళులు విత్యము నివసించు చుండును. ). 5. చేఁ దీర్ఘ రూత్రలకు వచ్చిన వారు వీనిని దర్శించుటయె కాని స్నానము చేయరు. సౌఢ ద్ర, పౌలోమ, కారంధమ, ప్రస-1, భారద్వాజములను నామంబుల ఏపంచ తీతంబులు వప్పు నుండు, హను భయంబున నూ లేండ్ల నుండి ల్యుని సాధుజన వర్జితంబులై యున్నవి." అని చెప్పి . కాయకుడు లేశమును వారి మాటలఁ బాటింప లేవు. పోతెంత వారించిసను వినక , సకలతీర్థ సేవాఃనయి నచ్చిన నా శ్రీ లఁ గ్రుంకకుండుట పౌరుషంబుగా " దని పలుకుచు A+:త సాహసముతో జలములోని కుజీ కెను. తీరముననున్న బాహు ఆరు నరును కెటి యాపద సంభవించునో దుని య త్యాతుర తతో వీక్షించు చుండిరి. అప్పుడు నలమధ్యంబున నొక యుగ్రగ్రాహము తటాలునఁ బఐ శేఁచి కిటి, బట్టుకొనియె. భీభత్సుడు శమును భీతిల్లక సిక్కిలి యశ్రమంబున గాని పట్టు దప్పించుకొని, To: చేతులం గట్టిగఁ బట్టి తీరంబునకు విసరి పై చెను. ఒడ్డునఁ 23 ఈ టయె నడుగ నాభీకర లొహము శశణంబ యభినవ యావనోద్భాసమావయగు దివ్య శాంతయై నిలిచెను. ఆ వింత