పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సుందోపసుందులు - మోహ ప్రభావము, ట నా హృదయేశ్వరి” యని యొకఁడును మోహాంధులై యమె చేతులం బట్టుకొనిరి. అప్పుడు శ్రీ గో త్తమ మందహాస వీక్షణnave తో వారిని మణింత భ్రమింపఁ జేసి " అయ్యా ! హెయిరువురకు నేనొక్క నా భార్యనగుదును : మీ అరువుకుం బోగాడ నం దెవ్వఁడు గెలుచునో పొనిం “జేప్పట్టద” సని పలికెను. " ఆ మాటలు వినినంతనే మదాంధులైన సుంగోప సుందు లిరువురు నొండొరులతోడ విరోధించి పోరాటంబు నకుఁ గడంగిరి. అట్లు పోరి పొడి, కొంత సేపునకు దృఢముష్టి ఘాతంబుల సౌకరి నొకరు పొడుచుకొని యూ నిర్భాగ్యులిరు వురు నేలవాలి ప్రాణములు విడిచిరి. కావున " పది కారణంబున మీలో మీకు విప్రీతి పుట్టకుండ నేదే నొక్క నియమంబుఁ జేసికొని యన్నియమానుకూలంబుగ వర్తించు చుండుట మంబసి బోధంచెను. నారదుని హితోపదేశ మునకుఁ బాండు నందను లెంతయు సంతసించి, పాంచాలి క్రమంబుగ నొక్కొక్కని కడ నొక్కక్క యేడుండునట్లును, నామె యవ్వనియింటనుండునో యింటి కొకండు చనకుండునట్లును జన్న వాఁడుపం ఉండు నెలలు తీర్థ యాత్ర గావించునట్లును దమలో నొక సమయంబుఁ జేసికోరి. క. ఇంతుల కారణమున ధృతి ముఁతులు కలుగురు మతి గావున మీ * గుం న మొసుగం - పర సముచుబు ) సేయుము బుది. -