పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సుందోపసుందులు - మోహ ప్రభావము, 15 భక్షకు ఘోరతపంబుగావించిరి. దారుణ బైన వారి తపోవహ్ని దాహంబున జగంబు లెల్ల భయకంపితంబు లయ్యె. అత్యుగ్రంబైన ధూమం బాకాశంబెల్ల గప్పి. దేవ లోకంబెల్ల సుభితం పై నది. అట్టి యెడ నిర్జగు లెల్లకు బ్రహ్మ పాలికింజని సుదోప సుందుల తప్పు బువలని యనర్థములు విన్నవించు" : 2. క్షమ" సమఁడు దేవతలకు ధైర్యము) చెప్పి వీ-నీచని. సుందోపసుందులకుం బ్రసన్ను న వరంబు వేకుమనెను. వారంత వాడిజాసనుని కు ముకుతకరకమలులై "దేవా! మా యిష్టంబు దయసేయు మాకేష్టం బేని, మాకు గామకూపంబును, గామగమనంబును, సకల మా రవిత్వం బును, సన్యులచే నవధ్యత్వంబును, సమర త్వంబును, బ.. ఏంపవలయునని వేడిరి.. కమలగర్బం డొక్క యమకత్వం బుదక్కక దక్కిన సరంబులు వారికొసగెను. ఆ వరగర్వ భావ నా రక్కసులు విజృంభించి దీన తానగరంబు లెల్ల ముట్టడించికె. భూలోకం బునఁ గల రాజ మహర్షి వర్గంబులఁబీజించిరి. పుణ్యవంతుల నిత్య నైమిత్తి శర్మంబు విఘ్నముగావించిరి. సింహ వ్యాఘ్ర గజహపధ గురై వంబులం దిసుగుచు మునిపల్లెలు ఇచ్చి మునులకు ' ణభయంబు గలిగించిరి. వారల కూర కర్మంబులకు వెఱ2 వేల్పులు, మునులును wణ ము; యైన బ్రహ్మపాలికి జని కృతాంజులై జగంబులకు సుందోపసుందులు సేయుచున్న యుపద్రవంబులు సెప్పిన విశ్వ