పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

41 భారతి నీతి కథలు - రెండవ భాగము . దోడ : రమని పం పెను, వాని యాజ్ఞానుసారంబుగ విదు రుఁడవచ్చి యత్యంత వై భవంబుతో వారి సందలం బిలిచి కొని హస్తిపురఁబుఁ జనను . ధృతరాష్ట్రును కన్నకొడు ఈ లంబో లె ?నాదగించి మన్నించి వారికి న్యాయంబుగఁ జెందవలసిన యర్థ రాజ్యము నిచ్చెను. కృష్ణుని యా దేశంబు: న నిందుఁడు దేవ శిల్పయగు విశ్వకర్మం బంప నాతండు పాండ వుల కల కాపురంబుంబురుడించు నొకపట్టణం సవిరమణీయ ముగా రచియించి యిచ్చెను. అయ్యింద్రప్రస్థ పట్టణము రాజధానిగా డవులు ప్రజాపాలనము గావించుచు సుఖంబున్న దినఁ27లలో నొకనాడు నారమఁడువచ్చి వారిచే సత్కృతుండై సావకాశం:గ : ప్లీనియె. పాండునందనులారా | సర్వధర్మజులు సన్యోన్య నిత్య సౌహార్ద్ర బుగ్గులు నగు మారేవురు పనీ సహితంబుగ నావలన వినవలసిన యి? హాస) బొండుకలదు. 1+దములైన సుందోపసుందులను వానొక్క యవతి కారణం బునఁ దమలో నిగ్రహించి విగతజీవు లై డి. మీరావృతాంతము విషందగినది. వల్లీ దితి పుత్రుండైన హిరణ్యక శి పువంశ :ున నికుంభుం డను వానికి సుఁగోప సుందులను నికు కొడుకులు పుట్టిరి . తపఁ బునను సర్వంబును బడయ రాదని యేక నిశ్చయు లై వింధ్యాచల 20న కరిగి, యింద్రియ నిగనులై , సదాఘ కాలం బెల్లం ( చాగ్ని మధ్యంబున నిలిచి, పొసకాలంబు సను శీత కాలమునను జలాశయంబుల వసియించి, వాయు