పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

42 భారత నీతి కథలు - రెండవ భాగము వచ్చి, దేహాంతరమునందీ సుందరి మాకుఁ గోడలు కావల యునని తమలో హంభించుకొనిరి. తీవ్రతపోనిమగ్నయైన యక్కాం తారత్నంబును గొంత కాలము జలానిలాహారిణియై, కొంత కాలం 'బీక పొదంబున నీల్చి, కొంత కాలం పుచాన్ని మధ్యంబుననిల్చి, యత్యుగ్ర దీక్షతో నీశ్వరారాధనముఁ గాఁపఁ, బర మేశ్వరుండా మెకుఁ బ్రసన్నుండై వరము వేడుమ నెను. తోడనే యక్క వ్యక పతిం బడయ ట యండలి య "(తురతచే దుమాగులు పతి పతి యని పలుకుచుఁ బత్రి దానంబును బ్రార్థించెను. ఈశ్వరుండా నేను గమణించి, దేహాంతరంబున నీ కేవురు పతులయ్యెదరని యనుగ్రహించ. అష్పడా' స్వామణి, 1 దేవా! సకొక్కం ఓపతి గాగ పలుపుకు పతులుండుట లోక విరుద్దము. ఇ వరంబును "నే నోట్ల” ననిస మ హేశ్వ రుఁడు, " చాలా ! నావచనంబున నీ కేవుకు పశులయ్యెదరు. అందు లేశమును ధర్శభంగము వాటిల్లకుండు " ని పలికెను. “అట్లేన నాకుఁ భో చ్చయి సౌభాగ్యంబును బతి శుశ్రూ షయుఁ బ్రసాదింపవలయుననీ యా మే ప్రార్థింప శంకరుఁడా వరంబు లెల్లఁ గటాడించి యంతరానుండై చనియె. అమహా సాధ్వియే య ముఖ్య 20 సద్భవించి నీకుఁ బుక యైనది. ఆమె పూర్వజన్మవృత్తాంతమును బట్టి యీ జన్మంబున నా మె కేవురు భర్తలు కలుగక తప్పద, ఇందు ధర్మవిరోధంబును లేదు. కావున నవశ్యముగఁ బాంచాలిని పాండవులకు ధర్మ! పశ్నిగా నర్పింపుము. . - -