పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత నీతికథలు - రెండవ భాగము. హంబు తొలగింపు" డని యడిగెను. అప్పుడు ధరనండ. నుఁడు, మేము ఈ త్రియులము. సాంకు రాజు పుత్రులము. అందే సగ్రజుఁ డను. మీరు భీమార్జునులు. వారు నకులసహదేవులు. ఇమ్మహా సాధ్వరూ జయిత్రి కుంతీ దేవి” అని యెంగించెను. తోడనే ద్రుపదుడు పురాని సంతోషమునఁ 7వ్వునసంచి నా పుణ్యంబున లాక్షాగృహ దాహము:ను. డి విము కు తిరని వారి సెంతయు నభీష్ట సత్కారంబులం గాంచి, ప్రియ భాష ణంబులాడి, “ఇంక స్వయంవర లయెన యిక్క వ్యక వడ్డ నుండు పాణిగ్రహణంబు సేయవలయు” నని పలికెను. ధన జుఁడు "" మే మేవురమును నిక్క న్యను బడయఁగలవార " మని పలుకుచు, “ఇయ్యది మాకు మాతృ నియోగు" బని యా వృశాంతమును వాని కెఱింగించెను. ద్రుపదుడు వెల వెలఁ బోయి, “ధర నందనా ! నీవు సకల ధ ర దుండవు. నీ పలుకులు ఢ గవిరుధ్ధము లనఁజాలను. అయినను లోకము నందిట్టి వివాహ మశ్రుత పూర్వము. కావున నీవును నేనును గుంతియు దృష్టద్యుమ్నుడును నావకాశముగ గేపు విచా" రించి నిశ్చయించు" మని చెప్పెను. A. గుగులలోనఁ బరమగురువు తన్ని య యట్టి తల్లివచనమును విభాతకృతియు, నగ్యదాకరింప నలవియె........"