పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కల్మాషపాదుఁడు - బ్రాహ్మణ తిరస్కారము. " ఇట్లు శరీర పరిత్యాగంబున కెన్ని విధంబుల బ్రయత్నిం చిననుగడ కప్రాప్తమరణుండై వసిష్ఠుండు విసిగి మగణవ్యవసా యంబువిడిచి యాశ్రమంబునకు వచ్చుచు నొకచోశ క్తి భార్య యగు నదృశ్యంతినిఁ జూచెను. తోడ నే గర్భవతియగు తన గోడలి యుదగం:ునుండి షడంగాలంకృతంబై న వేదనాద మతి మనోహరముగ రానికి వినవచ్చెను.. ఆధ్వని శక్తిగఁ ఠధ్వనిగా నూహించుటచే వేద వేదాంగముల ధరించిన హేతుడామె పుణ్యాదరమున నున్నవాఁడని సంతసించి, మనుమని ముఖము చూచి నేను గృలాగ్గుడని య్యెదనని యతఁడు నిశ్చయి 7 చు కొనెను. నాటినుండియు వసిష్ఠుఁడు మరణ ప.గుత్నమును సంపూర్ణముగా విడిచి " ** *శ్రమంబునఁగోడలిని గోపాముచుండ నొకనాడాక స్మికముగ రాక్షసుడైన కలాష పొధుండచ్చటికి వచ్చెను. వాని భయంక రాకృతిం జూచి యదృశ్యంతి వెఱచి గడగడ వడకు చుండ, వసిష్ఠుఁ డామెకు ధైర్యము చెప్పి, మంత్రపూతంబులైన కమండి." దళంబుల నారక్కసుని పైఁ జిలికె. తోడ సేవాఁడు శాపవిముక్తుండే రక్క. సురూపు విడిచి నిజరూపంబును దాల్చి యత్తపోధను నకుఁ బాదాక్రాంతు డయ్యెడు. అప్పుడు వసిషుండు వాని కిట్లు సీతి నుపదేశించెను.

చ. గుణముల నొప్పి బ్రాహణులకుం గడుభ క్తుడనై సమ స్తధా రుణిఁ బ్రజఁ బ్రోచుచున్ విగతరోషుఁడ వై సుఖముండుమింక బ్రా హణులక పబ్లి సేయక శమంబును జేకొను మింద్రుడైన బ్రా హణులక నజ్ఞ సేసి చువమానముబొందుఁ బ్రతాపహీనుఁడై