పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

114 భారత నీతికథలు - రెండవ భాగము, సైంధవుని దుర్నయంబును వారి ?జిఁగించెను. అప్పుడు వారేవురును బ్రళయ కాలానలమూర్తులై దుర్నిరీక్ష్యంబు లైన రూక్షక్షణంబులతో నా యుధ పాణులై రథం లెక్కి, వాయు వేగంబున సైంధవు డేగిన దిక్కుసరుఁ బోవఁ జొచ్చిరి. ముం దేగుచున్న సైంధవుఁ కు కొంచెము సేపులో ' నే గాఁడి న నిక్వణంబు వినియెను. ద్రౌపది నోదార్చుచున్న యనఁడా ధ్వని యెట్టిదోయని యిటునటుఁ జూ గుచుఁడఁ దీప నిశాత బాణ పరంపరలు రివ్వురివ్వునఁ డన్ను ను ద సై స్యములను గప్ప దొడంగెను. ఇయ్యది పొండ వాగమనము)నకు సుచరంబని ద్రౌపది ధైర్యము వహించెను. సై : ధవుడు యుసన్నద్దు డయ్యెను. అప్పుడు లేళ్ళమంద పై జుకు కొదమ సింగం బులవలె బాండునందను లజవంబునవచ్చి సై న్యమధ్యఁ బును బొచ్చి కంటఁ బడిన వారినెల్ల నిష్క గుణంబుగాఁ జెండాడు చుండిరి. భీముఁడు తన పెనుగదం బట్టి వారణముల కుంభ ములు ప్రయ్యలు చేసెను. రథములు పిండిగొట్టెను. హయ ముల నేలపాలు గావించెను. విజయుండును నమోఘంబు లైన గాండివ బాణంబులతో శత్రువీరుల శిరంబు లెగర వేయుచుండెను. ఒకవంక నకులసహదేవులు సకల సైనిక నికాయములఁ గడ తేర్చు చుండిరి. ఇట్లమహావీకుల రణ కలా కౌశలమున సతిస్వల్ప కాలములోనే యా ప్రదేశం బంతయుఁ బీనుఁగు 'పెంటలతో నిండెను. అప్పుడతి సూత్నముగా సైంధవుడు వారికిఁ బట్టువడెను. భీముఁడు వానినందుకొని పిడికిటి పోటులతోఁ గొంత సేపును, మోకాలి పోటులతోఁ గొంత సేపును, గదా ప్రహారంబులతోఁ గొంత సేపును, మర్ధించుచుండ నర్జునుఁడు,