పుట:Bala Neethi.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
86

బా ల నీ తి.

నని పలికెను. అంతట దుర్యోధనుడు తనమామతో దండ్రియగుధృతరాష్ట్రునిపాలికిబోయి నమస్కరించి రాజసూయ సభావైభవంబుల దెలియబఱచి తనయసహనముగూడ బ్రచురపఱచి ద్యూతమాడుట కనుజ్ఞనిమ్మని కోరెను. అంత నాయంబికేయుడు కుమారా! నీతివిశారదుండగు విదురుడు సమ్మతించిన నేనంగీకరించెద.,ననియెను. అంతనాదుర్యొధనుడు "నాయనా! ఆవిదురుడు పాండవపక్షపాతిగాన సమ్మతింపడు. గనుక మీరానతిచ్చిననాతడంగీకరించి నట్లే" యని పలుభంగుల భాధపెట్ట నెట్టకేలకు గాధారీ పతి వల్లెయని వారిని వీడ్కొలిపెను. అంత నాయాంబికే యుడు విదురిని బిలిపించి తనకొమరుని మనోరధ మును దెలియపఱచెను. అంతటడాద్యూతము కులక్షయకారి" యని చెప్పెను. అంతట నా ధృతరాష్ట్రుడు మగుడ తనసుతునిబిలిచి "సుతుడా! నీవును రాజసూయంబుజేసి వాసిగాంచుము.నీకు ననేకరాజులు గొప్పకానుకలు తీసికొనిరాగలరు. వారిసంపదజూచి యేర్వలేనితనమును విడనాడుము. మాయాద్యూతము మానుకొనుమని యనెకరీతుల నీతులబొధించెను. కానియాదురోధనుడు పెడచెవిని బెట్టెను. అంత నాధృతరాష్ట్రుడు పుత్త్రప్రేరితుడై విదుని చేధర్మరాజుబిలిపించి తనకుమారునిబిలిచి "యిక నీయిష్టమువచ్చినట్టుసేయు" మనిపలికను. అంత నాదుర్యొధనుడు తనకుమారుగా శకునిని బలవంతముగా ధర్మరాజును, నరవరగురుపర నికర పరీ