పుట:Bala Neethi.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
9]

65

బా ల నీ తి.

జంపి మీకుపకారమొనరించగలడనిచెప్పి మీరంత మాత్రమును విచారించకు"డని దృఢముగాబలికి తనకుమారుండగు భీమునిబిలిచి సంగతులన్నియు జెప్పి వీరిదు:ఖమునుబాపుమనిచెప్పి రెండెనుబోతులను, బండెడురక్తమాంసముమిశ్రితా న్నమును నిప్పించి యాబీముని రక్కసునియెద్దకు బంపించెను. అంతట నాభీముడారక్కసున కించుకంత దూరమున నిలువబడి యాబండినినున్న యన్నము ను దిట్టముగా దినుచు "రమ్ముర"మ్మని కేకలు వేయుచుండెను. దానినిగాంచి యారక్కసుడు "వీడెవడో కాని నాయెదుటకువచ్చి నాకైతెచ్చిన యన్నము దినుచు నిర్లక్ష్యముగా గేకలువేయుచున్నాడని తలచి కనులరవలు రాలునట్లు జంపునంత వేగముతో నాభీమునిపై దడాలున బడెను.అంతట నాభీమునికి నీరక్కసునకు గొలదికాలము యుద్ధముజరిగెను. అంతట భీముడారక్కసుని కటికంఠ ప్రదేశముల బట్టికొని యొక గ్రుద్దుగ్రుద్దెను. దానికీ దాళలేక యారక్కసుడు మృతినందెను. అంత భీముడారక్కసుని శవమును దీసికొనివచ్చి పురజనులకు జూపించెను. తరువాత బౌరులీభీమునికి, నీతనితల్లియగు కుంతికి,నామె కుమారులకు బిండివంటలు జేయుచు విందుల మొనరించుచు వచ్చిరి. తుదకాభీముని కుత్సవంబు సల్పి "పరోపకారివై మాబాధలు పొగొట్టితివని కొని యాడిరి.

    కంటిరా? ఆకుంతీదేవి రాక్షసునకుమారునకు బదులుగా తన రెండవ కుమారుని బంపెనుగదా? ఆభీముడు తనతల్లియును