పుట:Bala Neethi.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

బా ల నీ తి.

ములుమనగు పనుల దానుబొందినపు డీధరంరాజువలె శాంతముదాల్చి మిన్నకిండినవారలు కలరా? లేరు. లేరని నొక్కివక్కాణించవ్లయును.ఇట్టి యసాధ్యమగునోర్పు నవలంబించుటవలననే యాధర్మరాజు కలక్రమమున శత్రువుల్నందఱినిజంపి సార్వభౌముడై సకలసామంతులును, జననిచయమును, ధర్మముగా బరిపాలొంపగలిగెను. మఱియు నాయమనందనుడు శాంతమువహించుట వలనగాదె “యజతశత్రు” డని యన్వర్ధనామమునుబడసెను. అతనికీర్తి. శాంతమునందిప్పటికి దశదిక్కుల దేజరిల్లుచున్నదికదా. కాబట్టి మనము, కష్టములబొందినను నోర్పువిడనాడకయుండుదము. మఱియు దీనిచే మనపనుల గొనసాగించు చుందుము.

క.ఒరులేమనినొనర్చిన
  పరపర?యత్రయముదనమనంబుకగుదా
  డొరులకు నవినీయకునికి
  పరాయణము పరమధర్మశ్బధములనెల్లన.

వినయము.

వినయమనగా బెద్దలసన్నిధినణకువగా నుండుట అట్టివానికిని గురుశిక్షవలన మంచిగొనములు కలుగునని వచించియుంటినిగదా. ద్నివలన సకలసుజనమనోహరము వినయము కలుగును. ఈవిషయము నేజనుడుతాదలసినపని