పుట:Bala Neethi.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
34

బా ల నీ తి.

తనిని గ్రమ్మఱ సార్చభౌమునిజేసి చక్కగా నాశీర్వదించి చనెను.

    పరికింతురా? ఎన్నికష్టములననుభవించినను సత్యము మాత్రము విడనాడకపోవుటవలనగదా యాగాధేయుని తపము సందర్దభాగఫలము బొందగలి గెను. బ్రహ్మాదుల వనిముల నాసత్యముచేతనేకదా యారాజు పొందినది. అదిగాక యామహారాజు 'సత్యహరిశ్చంద్రు" డని యిప్పటికిని బ్రసిద్ధిజెంది యున్నాడు. "సంత్యవద సత్యాన్నిప్రమదిత వ్యం" అనగా "సత్యముచెప్పుము, సత్యమునుమఱు వకు" మని ప్రాబలుకులు పలుకుచున్నవి.తనయజమానుని కనిష్టమైనను, సత్యమునే చెప్పవలయునుగాని యిష్టమగుననియెంచి యసత్యముజెప్పగూడదు. సాధుస్త్రీల యందును, బీదవారల వివాహముల యందును, మొదలగుసమయములందసత్యమాడి నను దోషములే"దని కొందఱు పెద్దలు వక్కాణించిరి. ఈ యాధారమువలన జీటికి మాటికి నసత్యమాడుట శ్రేయోదాయకమని తలచెదరేమో? అటుల దలచుట తప్పని ముమ్మాటిని నమ్ముడు. ఈసత్యమువలన సమస్తధర్మములు కరతలాకములుగా నుండగలవు. కాన మనమందఱము సర్వజన సన్నుతమగు సత్యమును బల్కుచుందము. ఆపదలకాకరంబగు నసత్యమును విడనాడుదము.

క.నడవడియను మున్నీటిం
   గడపం బెట్టంగనోడ♦కరణిం దగితా