పుట:Bala Neethi.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

బా ల నీ తి.

భాసిల్లుచున్నవి, కాని వేఱొకదానిచే బ్రకాశించుటలేదు. చీకటిలో గనపడనిపదార్దములు దీపమువలనగదా కనబడుచున్నవి. అటులనే యీవిధ్యవలన మనకు దెలియని సంగతుల గ్రమముగా దైసికొనవచ్చున్. సర్వ విధములను సద్యశమొసంగు నీవిద్యను జదివికాదె శంకరాచార్యులు ప్రసిద్ధికెక్కినది. ఆయన చరిత్రమెంచుక దెలియపఱచెద.

     శ్రీశంకరాచార్యులు చిఱుతప్రాయముకలవారైనను మంచిబుద్ది నలవరించుకొని తల్లియందు భక్తికలవాడై గోవిందపాదాచార్యులకడ విద్యాబ్యాసమొనరించి గొప్పపెండితుడాయెను. అంతట వ్యాసరచితబ్రహ్మసూత్ర ములకు భాష్యమొనరించి "భాష్యకారు"లని వాసి గాంచెను. అంతట లోకమున వక్తృశిఖామణీయై కవి వదుడై  యోగీశ్వరుడై యిప్పటికిని జగద్గురువని వెన్నె కెక్కుచుండెను. వారిగ్రంధముల్ నీతిదాయకములు, వారివేదాంతమార్గమనన్యసామాన్యము., వారెన్నడో విధివశులైనను నేటిచఱకు వారిపావనజీవితము జనులకుదెలియుటయెటుల? విద్యవలననేకదా. కాబట్టిప్రతివారును చ్విద్యనేర్చి ధనముసంపాదించి వివేకముకలిగి సుఖముగా నుండవలెను. ఈవిద్యనేర్వవలసినదేమనమయమందనివ? ఐదేడులు వచ్చినదిమొదలు ఇరువదెనిమిది సంవత్సరములవఱకు విద్యనభ్యసించవలెను. కాబట్టి పైవిధములందలి సకలజనసమ్మతమగు మంచివిద్య  నునేర్చి విద్యాగతుమై వరసముగౌరాభాజనులగుదురు.