పుట:Bala Neethi.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20

బా ల నీ తి.

త్తమై యడవులకుజని ఖరదూషణ రావణాధ్యసురుల జీఱెను. తదుపతి మగుడ స్వగ్రామమునకువచ్చి యనుజాదులు పరివేష్టించియుండ రాజ్యమధిష్టించి వాసిగాంచెను. కాబట్టియే యిప్పటికి మనవారలు-రామరాజ్యము సుగ్రీవాజ్ఞవానికేమిరా" యని పలుకుచుందురు.

     ఇటుల దగినస్వతంత్రమునొసంగి సుఖముగస బరిపాలించిన రాజులయందు మనము భక్తిగానుండక పోతిమెని దైవమునకు ద్రోహముచేసినవారమగుదము. ంసఱియు విహలొకమునగష్టములు బొందగలంకు. కసవున బ్రతివారును రాజభక్తికలిగియుండవలెను., రాజభక్తి కలిగినవారలు రాజానుగ్రహపాత్రులుకాగలరు. దాన విశేషఫలముల బొందగలదు.
    పైనదెలిపినవిధమున రాజభక్తి గలిగి ఫలముల బొందినవారిత:పూర్వమే చాలమందికలరు. వారిలో నొకనిని జెప్పెద.
     డృతరాష్ట్రమహారాజపుత్రుండగుదుర్యోధనుడు కర్ణుడనునొకనిని జేరదీసి సంబాషించుచుండెను. ఆ కర్ణుడారాజునందతిశయభక్తి కలవాడై యుండెను. దానినారాజరాజు కాంచి సంతుష్టిజెంది యంగరాజ్యమునకు రాజుగా నధిష్టింపజేసెను. తదుపరి తన్వనతండ్రికొమరులగు పాండవులకు దమ కుగయ్యము రాజ్యవిషయమున గలిగెను. అత్తఱి నారా