ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆర్తరక్షామణి
ఇది
రాజమహేంద్రవరమునందలి దొరతనమువారి
మొదటితరగతి కళాశాలయందు
నాంధ్రోపాధ్యాయుడుగనుండి విశ్రాంతి నొందియున్న
"సూక్తిసుధానిధి"
వడ్డాది సుబ్బారాయ కవిశేఖరుడు
రచించినది.
మొదటికూర్పు 1000 ప్రతులు.
రాజన్ ట్రిక్ ప్రెస్ నందు ముద్రితము,
రాజమహేంద్రవరము.
1935
సర్వస్వామ్య సంకలితము
వెల రు 0-4-0