పుట:Annamacharya Charitra Peetika.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు మొగ మోటలను నేమ మోసపోవ నోపను Hపర! పొసఁగ దేవుఁ డిచ్చినా పూజరి వరమీఁడు ! విసిగి నేవిడిచినా విడువరు లోకులు ! కొనరేరు ముసరేరు కోరిక దీర్చమనేరు పసలేని పనులకు బడల నే నోపను |పర నుడుగుట దప్పినా నోముఫల మిచ్చినట్లు కడఁగి వేడుకొన్నాఁ గా నిమ్మనరు లోకులు తడవేరు తగిలేరు తామె శ్రీవెంకటేశ i బుడిబుడి సంగా తాలఁ బొరల నే నోపను |పరil అన్న అధ్యా 232 తేకు, అన్నమాచార్య వురందరదానులు కర్ణాటభాషలో వేలకొలఁది సంకీర్తనముల రచించి మహానుభావుఁ డని ప్రఖ్యాతి గాంచిన శ్రీపురందరదాసుఁ డన్నమాచార్యుని దర్శింపవచ్చి యతని సంకీర్తనములు విని తనిసి నీవు శ్రీపాండురంగ విట్టలుని యవతారమవేయని సన్నుతించెనట. (చూ. 44, పుట.) పురందరదాసుల వారు శ్రీవ్యాన తీరులవారి శిష్యు లని ప్రతీతి. వ్యాసతీరులవారు సాళ్వనరసింగరాయనికాలమునఁ గూడఁ గలరు. శ్రీకృష్ణరాయలకు వారు గురువులు. వయసున చిన్నవారయినను వ్యాసతీరులను సన్యాసాశ్రమ స్వీకారముచే గురువర్యులనుగాఁ బురందరదానుల వారు పూజించియుందురు. అన్నమాచార్యుని వార్ధకమునఁ బురందర దాసులవారు చాలఁజిన్నవారై దర్శించియుందురు. పురందరదాసుల వారన్నమార్యుల సంకీర్తనముల ననుకరించి సంకీర్తనముల రచించిరి. మచ్చున కొక్కటి: మాళవిరాగం శరణుశరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీస్తతివల్లభా ! 3 శరణు రాక్షసగర్వసంహార శరణు వెంకటనాయకా పల్లవి||