పుట:Annamacharya Charitra Peetika.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 మానవుఁడౌ కృష్ణుమహిమల విశ్వరూపు ! పూని బండి నుంచుకొన్న పోటుబంట యర్శనా ||ఇంది|| 2 శ్రీవల్లభునకు నశేషకైంకర్యములా ! శ్రీ వేంకటాద్రివైన శేషమూరితి | కైవసమైన యట్టి కార్తవీర్యారునుఁడా యీ ! దేవుని నీవేళ నిట్టి మాకుఁ దెచ్చి యియరే ווaoöll 3 అన్న అధ్యా 373 తేకు. క్రీ 1440 ప్రాంతములనో తర్వాతనో తురుష్కులు గాఁబోలును జరపిన దౌర్జన్యము నన్నమాచార్యుఁ డిటు చెప్పి చెప్పి చింతిల్లినాడు. రావు క్రియు తతిగాని యీ పాటు దైవమా విచారించవే ! కతలాయఁ జెప్ప నేఁడు కలికాల మహిమా ||పల్లవిil తుటుములై భూసురుల తుండెములు మొండెములు యిటువలె భూతములు యెటు మోఁచెనో అటుబాలుల రొదలు ఆకాశమె ట్లోరిచెనో కటకటా యిట్టాయఁ గలికాలమహిమా |తతి|| 1 అంగలార్చే కామినుల యంగభంగపు దోఁపు | లింగితాన మింటసూర్యుఁ డెటు చూచెనో పొంగు నానాజాతిచేత భువన మెట్టానెనో ! కంగి లోక మిట్టాయఁ గలికాలమహిమా IléðII 2 అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలార్వ సరిధర్మదేవ తెట్టు సమ్మతించెనో ! పరధనచూఅ కెటు పట్టాయAతో లక్ష్మి ! కరుణ యెం దణఁగెనో కలికాలమహిమా Ilešētl 3 దేవాలయాలు నానాదేశము లెల్లాఁ జొచ్చి దేవఁగా నెటుండిరో దేవతలు