పుట:Annamacharya Charitra Peetika.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35 అదె నల్లగలువల నకరువు లుండినటు మెదిగి కసూరిభూమి మేరువున్నట్టు యెదుట శ్రీ వెంకటేశునెద నలమేల్మంగను గుదిగుచ్చి సొమ్ములెల్ల గుప్పిరి దేవునికి liపులు| 3ం పెదతిరుమల. శృ సం94 இ. శంకరాభరణ ఏమని చెప్పదుమమ్మయీతని సౌభాగ్యము కోమలపు జవ్వనము గుఱుతై నట్టుండె ||పల్లవి ఒటుచుఁ గప్పరకాపు ఊడిగపువారెల్లా అట్టె దేవునికి నలఁదగాను దట్టముగ మంచి తెల్లఁదామెరపువ్వునకు ముట్టి అవయవములు మొలచినట్టుండె ఏమని| 1 తనినొంద గిన్నెలతోఁ దట్టుపునుఁగులు దెచ్చి పొలువొంద దిరుమేనఁ బుయ్యగాను! పనివడి గొప్పనిడుపాటినేరేడు(బండు! కనుపటు పురుషాకార మైనట్టుండె |ఏమని 2 అలమేలుమంగ నురమందుఁ బెట్టి సొమ్ములెల్లా పలువిధముల నించి భావించగాను! అలర శ్రీవేంకటేశుం డనెడి పుప్పొడిరాశి వెలయ మరుఁడు ముద్రవేసిన టుండె ఏమని| 3 నేఁడు స్వామినామపుఁగర్పూరచూర్ణమును తిలకపుఁగసూరిని బునుఁగుతైలమునుగలపి శ్రీపాదరేణు వని వేఱుగాను అభిషేకపుసుగంధి తీర్ధమును బాదతీర్థ మనివేఱుగాను భకులకుఁ బ్రసాదించుట జరుగుచున్నది. రేవణూరి వేంకటాచార్యుఁడు రచించిన శ్రీపాదరేణు మాహాత్మ్యమున స్వామి మే నెల్ల మేదించిన, మేదించుటలో శ్రీపాదము లందుఁ దొరిగిన, కర్పూరధూళితోడ పునుఁగుతైలమును, దన్మిశ్రమయిన పాదతీర్ధమును శ్రీపాదరేణు నామమునఁ బ్రస్తుతిగన్నది. -