పుట:Annamacharya Charitra Peetika.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 అనయము శ్రీ వెంకటాద్రిదేవునిబంటు వెనుబలమై యున్నాఁడు విట్టలములోనను|మొక్కరో| 3 అన్న అధ్యా. 252 తేకు. సాదములు كان దేసాక్షి ఏపొద్దు చూచిన దేవుఁ డిట్గానె యారగించు రూపులతోఁ బదివేలు రుచులైనటుండెనూ పల్లవి || మేరు మందరాలవలె మెఱయు నిడ్జెనలు! సూరియచంద్రులవంటి చుట(బళ్ళేలు! ఆరని రాజాన్నాలు అందు పై వడ్డించఁగాను! బోరన చుక్కలు రాసివోసినటుండెను ఏపొదు|| 1 పలు జలధులవంటి పైఁడివెండి గిన్నెలు! వెలిఁగొండ లంతలేసి వెన్నముద్దలు బలసిన చిలువాలు పంచదార గుప్పఁగాను! అలరువెన్నెల రస మందిచ్చిన టుండెను ఏపొదు! 2 పండిన పంటలవంటి పచ్చళుఁగూరలును వండి యలమేలుమంగ వడ్డించగాఁ అండనె శ్రీవెంకటేశుఁ డారగించి మిగులఁగ దండిగా దాసులకెల్ల దాఁచిన టుండెను Iఏపొదు!! 3 అన్న అధ్యా. 252 తేకు. స్వామి దర్శనము శంకరాభరణం, అటతాళం పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్య కోనేటిరాయఁడా ||పల్లవి: