పుట:Andhrula Charitramu Part 2.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైన రెడ్లువశముచేసికొని పరిపాలింపసాగిరి. ఆంధ్రకర్ణాటకు లేకమై క్రీ. శ. 1344 వ సంవత్సరమున మహమ్మదీయులను దఱిమి యేకశిలానగర ప్రాంత ప్రదేశమాక్రమించుకొనువఱకు స్వల్పకాల మాదేశము మహమ్మదీయులచేతనే పరిపాలింపబడు చుండెనని తేటపడుచున్నది.

ఇటుతరువాతి వృత్తాంత మాంధ్రులచరిత్రములోని మూడవభాగమున సవిస్తరముగా దెలుపబడును.


రెండవభాగము

సమాప్తము



___________________