పుట:Andhrula Charitramu Part 2.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యాపింపజేసెను ఈమె తన పూర్వులవలెనే ధర్మమును నీతిని గాపాడి దేశమునకు శాంతినిగలిగించి తనప్రజలచే మిక్కిలి భక్తిపూర్వకముగా గొలువంబడి ప్రేమింపబదుచు చిరకాలము పరిపాలనము చేసె నని "మార్కోపోలో" అను వెనీసువర్తకుడు శ్లాఘించి వ్రాయుటయె యీమెప్రతిభావిశేషమును వేనోళ్ల జాటుచున్నది.

                    -----