పుట:Andhra bhasha charitramu part 1.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

”يو Kمه చ్ఛిక ప్ర, క రి ణ ము. 547 నది. దేశ్యపదముల యంతము తే వ్ కృతపదములకును ననే యగ్రములలోవచ్చియుండుటను చదువరులు గమనించియుందురు. ఇదిగాక్ష క్రొ కనులు వైకృతములుగను, ఆ పదముల వికారరూపము శ్రే దేశ్యను లుగను నిర్సూుపఁ బడుటను గూడ గమనింపవచ్చును. దేశ్యములుగ శబ్దరత్నాక ర కారుఁడు నిరూం Ꮗ పించిన య నేక పదములు స్పష్టముగ వైకృతము లయియున్నవి. గొంచె మోక్షి క్షణోఁ బాకృత నగ్ల పరిణానుమును మనసునందుంచుకొని యూలోచించినచో నింకన నేకములను వైక ృతములని నిరూపింప వీలగును. కొన్ని యస్యదేశ్యను లని యస్యదేశ్య పదజాలనును శీర్షి కక్రింద నిరూపింపఁ్చనవి దేశ్యమని శబ్దరత్నాకర కారుఁ డు దాహరించిన యనేక పదముల వెక్సత (సును కొలది O _. Qس--- થે S కాలములోఁ బచురింపఁ బోవుచున్న నిఘంటువున నిరూపేుపఁ బోన్డు చున్నాను. పెశాచీభాష ప్రాకృతే వైయాకరణులను ప్రాచ్యులు, ప్రతీ చ్యులు నని రెండు శాఖలవారిగ విభజింపవచ్చును. వీరిలో వరగుచి మార్గానుయాయులు ప్రాచ్యులు; వాల్మీకి మార్గానుయాయులు ప్రతీచ్యులు. సరరుచి ప్రాకృత ప్రకాశికను వ్రాసెను. దీనికి భావుహుఁడు న్యాఖ్యను రచించెను. భౌవు హుఁడు కాశ్మీర్ దేశస్థ డగుటచే ప్రాచ్యులును బ్రతీచ్యులు నాతని నినుస రించుచుందురు. వరరుచి మార్గము ననుసరించినవారు గానుశర్మ తర్క-ూగీ శుఁడు, మార్కండేయుఁడు ననువారు. రామశర్మ ప్రాకృతకల్పతరువును వ్రాసెను. వూర్క_ండేయుఁడు ప్రాకృతి సర్వస్వమును వాసెను. మార్కం డేయుఁడు అపభ్రంశ మునుగూర్చి వాయునప్పుడు ప్రాకృతకల్పతరువు నుండి శ్లోకముల ను దాహిరించియుండుటచే రావు శర కంటె తిరువాతి వాఁడ నుట స్పష్టము. ఇతఁడు ఓడ్ర దేశవాసి, రామశర్మ తన వ్యాకరణమున ক্ত কত రములుగ లంకేశ్వరుఁడు, రావణుడు, అనువారి గ్రంధములఁ బెర్కొని యున్నాఁడు. ఇతఁడు 'ప్రాకృత కామధేనువను గ్రంధమును వాసినాఁడఁట. ఆతఁడే రావణుఁడను పేర నీ ప్రాకృత కామధేనువును 'ప్రాకృత e০ S శ్వరవును వ్యాఖ్యను వాసెనట. మార్కండేయుఁడు తనకుఁ బ్రునూణ గ్రంథములుగ శాకల్య భరత, కోహల, వరరుచి, భామహ, వసంతరాజా దులను బేర్కొనియున్నాఁడు, 8లో శాకల్య, కోహలులను గూర్చి ప్రాకృతి సర్వస్వమున నుదాహరింప బడిన శ్లోకనులవలనఁదప్ప ను జేమియుఁ దెలి యదు. భరతుఁడు సుప్రసిద్ధుడు. వసంతరాజప్రాకృత ప్రకాశికకు 'ప్రాకృత సంజీవని" యను వ్యాఖ్యను రచించెను. వూర్కండేయుఁడే కాక కర్పూర