ప్రాతిపదిక 9 సూరిశాస్త్రి గారు, శ్రీ హరి ప్రసాదరావుగారు మొగలై నవాళ్ళు నా మాటలు మన్నించి వినడం నాకు లభించింది. అటువంటి సభ్యులు అధ్యక్షులు నన్ను ప్రోత్సహించడంవల్లే, సభాముఖాన్ని ప్రసంగించ డానికి నాకు ధైర్యం కలిగింది, ఇప్పటివరకూ ఉంది. శ్రీ ఉమే ఆలీషాకవి గారు, తెలుగునాటక పద్యాలు రాగవరసని పాడకపోతే తెలుగుక విత్వం దెబ్బతినడమే కాక, తెలుగు నాటక ప్పాడలు తగులడి శూన్యం అయిపోతాయని తమ భయం వెల్లడిచేశారు. 'కృష్ణాపత్రిక ' లో, నేను బందరు పౌరుల్ని నా పులగపు ఉపన్యాసంతో గభరాయి3వ చేసి తల్లకిందులు చేశా ననిన్నీ, నేను చెప్పే విడివిడినబబులు సత్యే తరం కాకపోయినా, నేను తేల్చే సారాంశంమాత్రం వాంఛనీయం కాదనిన్నీ, దాంతో ఏకీభవించడం కష్టం అనిన్నీ, అన్నారు. కాని, ఆ సభలో ఉండి, నేను ప్రసంగించేది యావత్తూ తను విని, శ్రీ గాడి చెర్ల హరిసర్వోత్తమరావు గారు తమ 'మాతృ సేవ' పత్రిక 18-6-1924 తేదీగల సంచికలో 'నాటకములు-సంగీతము' అనే శ్వీకతో ఒక ఉప సంపాదకీయం రాశారు. అప్పట్లో నా వాదన ఆయన నాకంటె స్పష్ట తరంగా చెప్పడంవల్ల నై తే నేమి, నేను గ్రంధ మే రచించి ఆయన గమనించడంవల్ల నై తేనేమి, ఆయన అన్నదీ ఇస్తున్నాను: తెచ్చినట్టు మా తృ సేవ (సంపుటము , సంచిక 12, 13-6-1924) నాటకములు - సంగీతము “నాటకములలో సంగీత మవసరమా? అవసరమగునేని ఎంతవర కుండదగును? అను సంశము బందరులో నటమహాసభయందు విమ ర్శకు వచ్చినది. రాజమహేంద్రవరమునందలి హితకారిణీ విద్యాలయ