పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ అధ్యాయము

51


- పంపెడి గవర్నరువలననే ప్రధానోద్యోగులు నియమింపబడి వలెనను నిబందనను చేసి మరీయిచ్చిరి.

1713 సంవత్సరమున జరిగిన ఉట్రెక్టు సంధివలన ఇంగ్లాండు తో నే గాక స్పైన్ దేశముతోను వారి వలసరాజ్య ములతోను కూడ వర్తకము చేసుకొనవచ్చునని యెడంబడిక జరిగెను. దీనివలన కొంత స్వేచ్చకలిగెను. దీనిచాటున నీయమెరికా పలసరాష్ట్రములు యూరఫుఖండములోని ఇతర దేశములతోకూడ వర్తకము చేసుకొనసాగిరి. కొంతకాలము ఆంగ్లేయ ప్రభుత్వమువారు హర్షించి యూరకొనిరి. ఆకాల మున ఆంగ్లేయ రాజ్యమునకు ప్రధానమంత్రిగనున్న సర్ గాబర్టు వాలోలున కెటులయిన నీవలస రాష్ట్రములవారి పర్తకము వృద్ధియగుట యే యిస్టముగ నుండెను.

(2)

{పరిశ్రమల అభివృద్ది
కాటంకము}

కొని కొద్దికాలము లోనే తిరిగి కలతలు ప్రారంభమయ్యెను. వలస రాష్ట్రములలోని పరిశ్రమల యభివృద్ధి యాంగ్లేయ ప్రభుత్వము వారికి భంగము కలిగించెను. ఈ రాస్ట్రములు ఇంగ్లాండు మీద నాధారపడక స్వంతంత్రముగ నుండుట తమకిష్టము లేదని ఆంగ్లేయు పార్లమెంటు ప్రజాప్రతినిధి సభ వారు తీర్మానించి వలస రాష్ట్రములలోని పరిశ్రమలను నిరుత్సా హ పరుచుటకు నిశ్చయించిరి. 1782 వ సంవత్సర వ నొక వలస రాష్ట్రమునుండి మరియొక నలస రాష్ట్ర మునకు టో పీలు ఎమతి కాకూడదని వి షేధించి, లోహపు పరీశ్రమలేమియు వలస రాష్ట్ర ములలో చేయకూదని యుత్తరువు