ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అమెరికా సుయుక్త రాష్ట్రములు.
(1)
మూడవ అధ్యాయము ,
పదమూడు వలస రాష్ట్రములు.
{ స్పైయిన్
వారి వలసా
ప్రయత్నములు
ప్రధమమున 1512 వ సంవత్సరమున సైయిన్ దేశవాసియగు పాన్సీ డివియను సతడు ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా తీరమును చేరిను.దానిని స్పైన్ రాజు పేర స్వాదీసమును పొం దెను. అక్కడ కొందరు స్పైయిన్ దేశీయులను కాపురమునకు తీసుకొనిరాగ వారినందరిని అచటి ఎర్రిండియనులు చంపిరి. 1520 వ నువత్సరమున నిద్దరు స్పెయిన్ దేశీయులు తరువాత కారొలీనా యేర్పడిన ప్రాంతమునకు వచ్చి కొంద రెర్రయిండి యములను పట్టుకొని బానిసలుగా తీసుకొనిపోయిరి. 1599 వ సంవత్సరమున ఫర్థినండు సోటోయను మరి యొక "స్పెన్ దేశీయుడు. అమెరికాకు వచ్చి మిస్సిసిపీనది ప్రాంతమున సంచారము చేసెను. కొందరు స్పెయిన్ వారచ్చ ట కాపురముం