పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

అమెరికా సంయుక్త రాష్ట్రములు


రాష్ట్రములు ఆంగ్లేయుల ఓడవర్తక చట్టములకు లోబడుటయు దక్షిణరాష్ట్రము లెదిరించుటయు జరిగెను.


మరియు అలిఘనీను పర్వతములకు పశ్చిమ మువనున్న ప్రదేశమంతయు సంయుక్త రాష్ట్రములకు చేరవలెనని ప్రధమము నుంచియు అమెరికా వారు తలచిరి. కాని ఏరాషృమమున కెంత. ప్రదేశము చెందవలెనని ప్రదమమునుంచియు అమెరికా వారు తలచిరి. . తుదకు ఆదేశమంతయు నే రాష్ట్ర మునకును చెందక జాతీయ ఆస్థిగా దేశీయ మహాజన సభ కింద సండవలెనని అంగీకరించబడెను.


ఆప్రదేశములో కొంత భాగములో నమిరినులు వలసల నేర్పరచుటయు నిందువలన రెండు రాష్ట్రము లేర్పడ టము జరిగెను. మరియ ఓహియో నదికి యుత్తరము నన్ను ప్రదేశము కూడ కాంగ్రెసునందు (దేశీయ మహాజనసభ ) సంఠ మించెను. దానిలో నిభాగములను అమ్మి యుద్ధఋణ ములను తీర్చుకొనుటకును, తీసివేసిన సైనికుల జీతములిచ్చుట. కును దేశీయ మహాసభ కధికారమివ్వబడెను. అచట కాపుర మునకు పోపువారికి సంపూర్ణమగు మత స్వేచ్చ యుండునటుల శాసించబడెను. మరియు నచట బానిసలను తేగూడదని కూడ నిబందనలు చేయబడెను. స్పెయిను వారు మిస్సిసిపీ ముఖ ద్వారముగుండ అమెరికనులు రాకుండ నాటంక పరచిరి. దక్షిణ రాష్ట్రము లేమియు చేయజాలకుండెను. “చెసపీ బే నుండి. ఓహియో సదివరకును గొప్పగాలవను త్రవ్వించిన చాలు రాష్ట్రములకు లాభకరమని యెంచిరి. దేశీయ మహాసభ బల పడినగాని యూపని సంపూర్ణము గాదయ్యెను. కావున సం