పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

181


ఆంగ్లేయ సేనాని రాడను ప్రభువును ఖయిదీగ పట్టుకొని గేప్పు సేవాని ఆండవచ్చిన యాంగ్లేయ నౌకాదళము నోడించి తరుమగొట్టి రెండు ఆంగ్లేయ యుద్ధనౌకలను పట్టుకొని జయప్రదముగా యాక్కు బాసు పట్టణపు సముద్ర రేవులో నిలచెను. ఆమెరికను సైన్యములు కుడి వైపునుండియు, ఎడమవైపునుండి కొంత పరాను సైన్యమును యార్కునది కావలియుడ్డుననున్న గౌస్టరనుండి కొంత పరాను సైన్యమును, యార్డు ఔనుసు ముట్టడించెను, కారన్ హలీసు ప్రభువు తనకు కొంత సహాయము వచ్చి చేరునని తలచెను. కానీ రాలేదు. అక్టోబరు 5 వ తేదీన ముట్టడి ప్రారంభమయ్యేము. 9, 10 తారీఖులను ఫిరంగులు బాగుగా కాల్చబడెను. కోటగోడలు బ్రద్దలుచేయబడెను. 1వ తేదీనుండియు నాంగ్లేయులు బదులు కాల్చుట క్షీణించెను. 14వ తేదీన ఆంగ్లేయు లంత్య ప్రయత్నమును చేసి విఫలులైరి. మరునాడాంగ్లేయ సేనాని కారంవాలీసు ప్రభువు యుద్ధము మానవలసినదని వర్తమానమంపెను. 10 వ తేదీన ఆంగ్లేయ సైప్యమంతయు నూరు ఫిరంగులతోకూడ వాషింగ్లను సేనానికిని సముదేరేవులలోని ఆంగేయనౌకలు డిగాసి సేనానికిని స్వాధీనపర్చబడెను. యార్కు బాను గ్లాస్టరు పట్టణము ల మెరిశనుల వశమయ్యెను. కారన్ వాలీసు ప్రభువు వాషింగ్టనువద్ద శరణుజొ చ్చెను. -


అమెరికనుల
సంతసము.

ఈ వార్త ఆమెరికాలో కలిగించిన సంతసమునకుమేర లేదు. వాషింగ్టను తన కింది యుద్యోగ స్తు నొకనిని దీనిని తెలుపుటకై ఫిలడల్ఫి యాకు బంపెను, అతను రాత్రి కచటికి