ఎనిమిదవ అధ్యాయము
179
నాక్రమించెను. అక్కడ మంచిరతణ ఏర్పాటులను చేయుచుండెను. మంచి నాకాదళముగల వారి కాప్రచేశము మిగుల యుక్తమైనది.
దక్షిణ కరోలినా
రాష్ట్రమమెరికనుల
వామయ్యెను.
దక్షిణ కారొలీ లో నమెరికను 'సేనాని గీను సెప్టెంబరు8వ తేదీన సొంగ్లేయుల నోడించగ నాంగ్లేయులో రాష్ట్రమును పూర్తిగా వదలి రాష్ట్రము రాత్రివేళ ఛార్లెసటను నైపుకు వెడలిపోయిరి.విల్మింగటను, ఛార్లెసుటను, శహన్నా పట్ణములలో మాత్ర మాంగ్లేయులుండిరి. మిగిలిన దక్షిణ , పాంతమంతయు స్థిరముగ నమేరికనులకు స్వాధీనమై ఈ రాష్ట్ర ములలో యుగ్గము ముగిసెను.
ఆర్నోడు న్యూ
యింగ్లాండును
తగులబెట్టుట.
అమెరికసు సేవాధ్యక్షునిలో కలహించి అమెరికను సేనలను వదలి యాంగ్లేయ పక్షమున చేరిన ఆర్నొల్డు సేనాని తన స్వంత రాష్ట్ర ముగుకనెక్టికటుకు కారన్ వాలీసు బంపబడిబ డియక్కడ రాజభక్తుల పటాలములను పోగుజేయ చాలకను అమెరికను సైన్యములను ముట్టడంచ జాలకను తన వద్దనుండిన ఆంగ్లేయ సేనలతో న్యూ లండను పట్టమును దోచుకొని తగుల బెట్టి నిలుచుటకు తావుదొరకక తిరిగి వచ్చెను.
ఈ మధ్య కాలమున యుద్ధము జయప్రదముగ " సాగించు కొనుట వాషింగ్టను సేనాధిపతి