పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

అమెరికా సంయుక్త రాష్ట్రములు


యుద్ధము జయప్రదముగ సాగించుట దుర్లభమని తోచు చుసన్నందున నేదోవిధముగ సంధి చేసికొనవలసినదని చెప్పిరి. . కాని ఎక్కువమంది దీనికి సమ్మతింప లేదు. .

కారన్ వాలీసు
వర్జీఇయా రాష్ట్ర్
సభ్యులను
ఖైదు చేయుట,

'మే 20 వ తేదీన కారన్ వాలీసు ప్రభువు తనకిందసున్న ఆంగ్లేయ సేనలతో వీటర్సుబర్గును చేరెను. వర్జీనియారాష్ట్ర రాష్ట్రీయసభ వారు చార్లలో అను భై మచేయట. స్వనీ పట్టణమున సమావేశమై యండగవారి పైకి టార్లెటను క్రింద కొంత యూగ్లేయు 'సేవను పంపెను.టార్గెటను వెళ్ళి ఏడుగురి సభ్యులను ఖైదీలుగా పట్టుకొ నెను. కార్ వాలీసు ప్రభువు స్వయముగా లఫయ తును ముట్టడించుటకై బయలు దేరెను. లఫయతు యుద్ధము చేయక తప్పించుకొనుచు నాంగ్లేయులు ముందుకు సాగకుండ " పెక్కువిధముల చిక్కులు మాత్రము కలుగచేయుచుండెను.వేసవికాల మంతయు నాంగ్లేయ సేన ఆటు ఇటు తిరుగుచు ప్రజలసొత్తులను పాడు చేయుచుండెను, ముప్పదిలక్షల సవరనుల కిమ్మతుగల యాస్తి పాడుచేయబడెను. ఇటుల వృధాగా కాలయాపనము చేయటక న్నతాసు వర్జీనియానశదలి కారొలీ నాకుపోయిన 'బాగుండు సని కారన్ వాలీసు తలంచెను.


కానీ ఇంతలో తన క్రింది సైన్యములలో నుంచి మూడు వేలనుండిని న్యూయార్కుకు పంపనలసిన దనియు మిగతా సేసలతో నెక్కడనైన సుకక్షితమగు తావున నుండవలసిన దనియు పై నుండి గుత్తరవులు వచ్చెను. దీని నను సరించి కారణ వాలీసు ప్రభువు ఆగష్టు 8వ తేదిన మార్కుటౌను