పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

174

ఆమెరికా సంయుక్త రాష్ట్రములు


సొను భూతిని గోల్పోవు ము కలుగుచున్నదని వాషింగ్టను వ్రాయుచుండెను.


అమెరికావారి
బ్యాంకు.

17881 సంవత్సరము ఫి. బేవకు నెలలో రాబస్టు మారి సు యొక్క ముఖపత్యము క్రింద దేశీయ అమెరికా వారిర్యాంకి మహాజన సభ వారొక బ్యాంకిని స్థాపించి . దీనితో 'సైనికుల యార్షిక స్థితి వృద్ధి చెందెను. మార్చి 1 వ తేదీన మిగిలిన యన్ని రాష్ట్రమ్ములను సంయుక్త ప్రభుత్వపు నిబంధనలపై సంతకములు చేసినవి. ఈ కాలమున "అమె రికాలోని యన్ని భాగములలోను తిరుగ బాటుదార్ల బలము క్షీణించి పోయినదనియు తిరుగబాటు నణచుటకు రోజు గారి నేనలు చేయుచున్న ప్రయత్నముల నాటంక పరచుటకు తగిన శక్తి లేదనియు కొలది కాలములో సమెరికాయంత యి రాజు గారికి స్వాధీనమగువని ము” నాంగేయమం త్రి తమ ప్రభు త్వము వారికి వారు చుండెను.


1781 సం॥రం జనేవరి 17వ తేదీన ఆంగ్లేయ సేనలువచ్చి కాపస్సు యుద్ధము. అమెరికా సేనాని మార్గమును ముట్టడించెను. జరిగిన దారుణ యుద్ధములో సాంగ్లేయులు పూర్తిగ, నోడింప బడిరి. ఈకౌపస్సు యుద్దములోనొందినదయము అమెరిక నులకు మంచిఖ్యాతిని శలుగచేసినది. దీనికి ఆంగ్ల సేనాధ్యక్షుడు కార? బాలీపు, సభువు కినుక వహించి మంచి సైన్యములతో అమెరి కనుల పై కి దాడి వెడలెను. అమెరికను నేనలు ఆంగ్లేయులకు వెరచి రెండువందల మైళ్ళదూరము పారిపోయెను. కారణ వాలీసు మెటనంటి తరుముచుండెను. అమెరికనులు పారి