పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

151



నున్న ఎయిండియనుల గ్రామముల కన్నీటిని అమెరికను నేసలు తగులబెట్టి భస్మీపటలము గావించెను. వారి భూములలోని పంటల సన్నిటిని నాళనము చేసెను. ఒక్క గ్రామములోలకు అరవై వేల పడుల ధాన్యమును మంటలలో పడవేసెను. దొరికినంతవరకు పురుషులనక స్త్రీలనక శిశు వులనక ఎరయిండియనుల నందరను మిక్కిలి క్రూరముగ వధించెను. పారిపోయిన ఎర్రయిండియసులను నయగారా వరకు తరమిన వేసెను. ఈ ప్రదేశమంతయు నమెరికనులకు స్థిరముగ లోబడినది. తిరిగి ఎప్పుడును ఎర్రయిండియనీ ప్రాంతమున కనపడ లేదు. వెనుక వోమింగు పొంకమున ఆంగ్లేయులు ఎర్రయిండియనులచే గావింప చేసిన క్రూర కృత్య ములకు ప్రతిగ నిపుడీ ఘోర కృత్యములను వాషింగ్టను సేనాధ్యక్షుని యత్తరువుల సుసరించి సల్లివను సేనాని చేయుంచెను. ఆంగ్లేయులకును ఆమేరికనులకును, మధ్య ఎర్రయిండియనులు నాశనమయిరి.

ఆంగ్లేయులు మనషుసెట్సు
నాక్రమించుట.


1779వ సంవత్సరమున దేశీయ మహాజన సభవారు కనడా దేశముపై దండెత్త తలచిరిగానీ ఆంగ్లేయులు మనషు తగిన ద్రవ్యము లేకను నూతన సైనికులుత్సాహముతో ఏమియు చేయజాలక పోయిరి. జీతములు లేక సైనికోద్యోహాలు చాల యిబ్బందులు పడుచున్నారనియు వెంటనే తగిన ఏర్పాటులు చేయనిచో చాలమంది మానుకొని పోవుదురనియు వాషింగ్టను వ్రాయుచుండెను. ఈలోపున నాగ్గేయసైన్య ములు కనెక్టికటు రాష్ట్రములోని సముద్ర తీరములను ముట్ట