పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

105

{దేశీయ మహా జన
సభ వారి అర్జీలను
ఆంగ్ల పార్లమెంటు వారు
నిరాకరించిరి.}

బర్కు మొదలగు కొందరు పార్లమెంటు సభ్యులు సంధికై ప్రయత్నించిరి. 1763 సంతృరమువరకు నాంగ్లేయ ప్రభుత్వము వారు చేసియున్న శాసనముల నన్నిటిని తాము శిరసా వహింతుమనియు తరువాత చేసిన చట్టములను రద్దుపరచినచో తామాంగ్ల ప్రభుత్వము కిందనే నుందుమనియు మిరియొక మనవి: వ్రాసుకొని అమెరికను దేశీయ మహాజనసభవారీ పక్షమున విలియు పెన్ను 1775 సంవత్సరం జులై నెలలో నాంగ్లేయ పార్ల మెటువారి దర్శన ము చేయుటకు వెళ్ళెను. కాని విలియం పెన్నుకు ఆంగ్ల ప్రభుత్వమువారు దర్శనమిచ్చుటకు నిరాకరించిరి. ఆయన దాఖ లు చేసిన ఆర్టీకి జవాబేమని యడుగగ జవాబు చెప్పుటకు తిరస్కరించి. తరువాత పదిరోజుల కనగ 28 వ ఆగస్టు తేదిన తిరుగబాటును రాజద్రోహమును నణచివేసెదమని యూంగ్లేయరాజు ప్రకటనములు గావించెను.. జనారల్ గాజు సేనానిని పిలిపించి యాయనకు మారుగ కార్లెటన్ , హె, అను ఇద్దకు 'సేనాధ్యక్షులను నియమించిరి. గాజు యొక్క స్వంత దేశమగు హనోవరునుండి యు ఇతర జర్మను రాష్ట్రముల నుండియు జర్మను సేనలను కూడ రావించిరి. హాలెండు, రుష్యా దేశముల ప్రభుత్వముతోను సైన్యములు పంపమని కోరిరి. గాని వారు పంపలేదు.

అక్టోబకు 26 వ తేదీన నాంగ్ల పార్లమెంటు తిరిగిన సమావేశ మయ్యెను. రాజు. యొక్క తీవ్ర