ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సాతంత్రమొచ్చింది సాన్నాళ్ళు గడిసింది
తాత తండ్రుల నాటి గోసా దీరకపాయె
ఆంధ్రోళ్ళ మోసాలు జూస్తూనే మనమంత
గుడ్లప్పగించేసి గుడ్డోళ్ళ మైతున్నం
ఇంక మనము ఎవని బతిలాడేదేముంది
పెద్ద మనుషుల నడుమ జెప్పేది ఏముంది
ఆంధ్ర నాయకుల కుట్రలే ఇది పాలక వర్గాల పాపమే..
అంబటి వెంకన్న పాటలు
108