ఈ పుట ఆమోదించబడ్డది
జుమ్లా) అనువానికడ గుమాస్తాలుగా 10 గిల్డర్సు జీతమున ప్రవేశించిరి. వీరిలో మాదన్న ఉపాయశాలి, అక్కన్న కొంతతొందర పడువాఁడు. వీరివలననే మీర్జుమ్లా గోలకొండను వదలెను. తర్వాత మాదన్న ‘సూర్యప్రకాశరావు’ బిరుదముతో సర్వాధికారమును వహించియుండగా సుల్తాను అంతటిని ఆతనిపై