పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కన్న పంతులు గారు

 

జుమ్లా) అనువానికడ గుమాస్తాలుగా 10 గిల్డర్సు జీతమున ప్రవేశించిరి. వీరిలో మాదన్న ఉపాయశాలి, అక్కన్న కొంతతొందర పడువాఁడు. వీరివలననే మీర్‌జుమ్లా గోలకొండను వదలెను. తర్వాత మాదన్న ‘సూర్యప్రకాశరావు’ బిరుదముతో సర్వాధికారమును వహించియుండగా సుల్తాను అంతటిని ఆతనిపై