పుట:Aandhrapatrika sanvatsaraadi sanchika 1910.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బాబు కృష్ణకుమూరమిత్రుల పు్రీరత్నమగు శ్రీమతి స్వర్షకరామారి చేవివంటి యాంగ్ర్లేయభాపా నాగ్య్రిక తలం బడసిన వంగచేశ విదమీవుణులు వంగ చేళ భాషాప(త్రికలకు సంపాదకులును అేఖరులు నయి బహాువిధములం (బో త్సాహపరచుచుండుటనలన, నా "బేళముత్వరలో నభీవృద్ధింగాంచుననుటకు సంబేహము లేదు, వంగబేశభాపా పత్రికలలో నొక్క మైనను టోత్సాహా భంగమునకుం బాల్పడి తుద్రముట్టినది కానరాదు. 20,000 మంది చంచాడారులను, గల పత్రిక లచ్చటం గలవను మాటయే వంగ చేశీయుల పత్రి కాభిమానమును వేనోళ్ళ వక్కాణించుచున్నవి.

పంజాబు పళ్చిమోత్తర 'బేళములలో నచ్చటి విద్యాధికుల భాషాభిమానమునుబట్టియుం "చాఠక గణ ్రైాత్ప్సాహబలమును బట్టియు లాహోరు పట్టణమునం (బ్రతిదినమును. వెలువడు పైసా అక్చా రను ఉరుదూ పత్రిక 20,000 మంది చంచాదారులను గలిగి యున్నది.

మహారాష్ట్ర చేళమున "జేశభాపాభిమానులగు తిలక, సర్‌ జస్టిన్‌ చందానార్కురు అనశేబిల్‌ గో [ఖే శాక్టరు భండార్కరు మొదలగు మహామ హుం: లయు నుత్పాహసంప త్రినిబట్టి యనిక్షైకుకష్ట్రనడం ఇత గోిజ్మ్యైనారపట్రికలు, నార పత్రికలు మహారాష్ట్ర భాషలో. బయలు బేటినవి, వానిలోం గేసరిపత్రిక రనూరమి 20,000-టికిం దక్థన శాని చంచాదారులను గలిగి యవిచ్చిన్నముగం (ట్రచారమును గాంచుచు బ(్రికాధిపతులును బౌఠక వర్షమును గోరు ఫలముల నొసణి దినదిన (ప్రవర్ధ మానమగుచున్న ది

గుజరాతి దైనిక 'భాషాప(త్రికలారుం ఒకబొంబొాయి పట్టణమున జయ(ప్రదముగ జరుగుచు, ననేకవిధముల జనుల (్రోత్సాహమును గాంచుచుండుట విద్యా భాషాభిమానులును, గౌరవనీయులు నగు పారనీ గుజరాతి ప్రముఖుల మహీమావి శేష మనవలసినది.

ఇట్లు భారత బేశమున నంగ పాంచాల ఘూర్షర మహనాష్ట్ర రాన్ట్రిముబలోని పండితులయు పామ రులయు ేళభాసాభినవూన (సాముఖ్యతనుబట్టి యాంశ్లే ను. సత్స్రభువులు మన చేశోన్న తికొజుకు మనకు (బ్రసాదించిన స్వాతంత్య్రములలో ముఖ్య మైనట్టి పత్రికా నిర్వహణమునలన నా దేళములు వృద్ధిని గాందుచున్నవి.

డాడాపు నెండుకోట్ల జనసంఖ్యం గలిగిన మన యాం(ధ్ర బేళమున మొట్ట మొదటం (బ్రచారమునకు వచ్చిన పురుషార్ధప్రదాయని యను మాసపత్రిక మా-రా-కా-థ్రీ రంగ నాయకులు నాయుడుగారి (ప్రయ త్నాతి శయమువలన బందరు పట్టణమున జన్మించి గొంత కాలమువరకు జనుల భోవణను సన్హానమును బడసి నామావళిస్ట మయ్యెను. తరువాత జ్‌భా పాభివూన పరిపూర్షులును సంభుసంస్క్రరణ మూల కర్తలు నగు (బ్రహ్మశ్రీ రాపుబహద్దరు కందుకూరి వ మ్‌ ది ఏ -రేళలింగము. పంతులుగారు వివేకవర్ధసీ యను వేర నొకప(్రికను రాజను హేంద్రవర పురమున స్థా పించి, కొంత కాలము ప(్రికలకుం గొజుంతపడి యుం డీన మన యాం(ధ్రబేశమున్క శుష్కించి యుండిన యస్త్మ దేశీయుల హృదయశ్నే త్రీములను హాస్యభ్ధక్తి రస (ప్రవాహమువేం గొంతవజకు ఫలవంతమువేస్కి యితరులకు నూర్లదర్శకు ైరి.. (్రవ్మాశ్రీ మహా నుహోపాధ్యాయ కొక్కొండ _ వేంకటరత్న త్త గారి యాంధ్రభాపా సంజీవినీ పత్రిక గత(ప్రాణవైం యున్న స(త్రికాలోకమునకు. బునర్టీషము నొసంగి యాంధ్ధుల _ కృతజ్ఞతకుం బాత్రమై,.. కీర్తిశేష మయ్యెను, తరునాత నెన్నియొ యాంధ్రసత్రికలు పుట్టినవి, యెన్నియొ గిట్టినవి, (ప్రస్తుతము మన బేళము


పదార్థవిజ్ఞానళా స్త, ము;--(01౫316) రైలుబండి టిల్విగాం మెలిపోన్స్‌ స్రామోపోన్స్‌ గిల్టుచేయుట, విద్యు ఖ్‌ 'ఆఅ “ ఖ్‌ వీపులు వ్యాడలకున జాని రవాస్యమ్తు ఈ్ళగంథమువలన తెలియంగలనమ, వెల 1450 చందాదారులకు 0-14-0. మేనేజరు

విజ్ఞానచంధధ్రిక్క చింత్యాద్రిపేటు మదోసు,