ఈ పుటను అచ్చుదిద్దలేదు
ధూర్జటి వేంకటరాయకవి.
ఇతడు రత్నావళీపరిణయ మనెడు నాలుగాశ్వాసముల ప్రబంధమును రచించి చేకూరి రామస్వామిమంత్రి కంకితము చేసెను. ఈకవి కాళహస్తి మహాత్మ్యమును రచియించి కృష్ణదేవరాయని కాలములో నుండిన ధూర్జటికవి వంశమువాడు. ఇతడు తన గ్రంథమునందు ధూర్జటికవి నిట్లు స్తుతించి యున్నాడు -