ఈ పుటను అచ్చుదిద్దలేదు
పైడిమఱ్ఱి వేంకటపతి.
ఈకవి చంద్రాంగద చరిత్ర మనెడి యారాశ్వాసముల ప్రబంధమును రచించి యున్నాడు. ఈతని కవిత్వము మిక్కిలి ప్రౌఢమము రసవంత మయి పూర్వకవుల రచననుబోలి హృదయాహ్లాదకర మయినదిగా నున్నది. ఇతడు తన గ్రంథమును శ్రీరామాంకితము చేఇయుంటచే గృతిపతినిబట్టి యీతనికాలనిర్ణయము చేయుట కాధారము కనబడలేదు. ఉన్నయాధార మంతయు కృతికర్త తన వంశవర్ణనము చేసికొన్న యీక్రిందిపద్య మయియున్నది -