పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిండిప్రోలు లక్ష్మణకవి.


ఇతడు లంకావిజయమనబడెడు రెండాశ్వాసముల ద్వ్యర్థికావ్యమునుజేసెను. ఇత డాఱువేలనియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; భారద్వాజగోత్రుడు; గోపాలామాత్యపుత్రుడు. ఈకవి గోదావరిమండలములోని రామచంద్రపురమునకు