పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లింగకవి, గంగకవి.


ఈయిరువురుకవులునుజేరి సీతావిజయ మనునామాంతరము గల శతముఖరామాయణమును రచించిరి. ఈయిరువురుకవులు వేదాద్రిపురనివాసులు. వీరిలో నీలకంఠోపాసకు డయిన లింగకవి తాను రచియించిన మొదటి మూడాశ్వాసములును చిన్నారెడ్డిపుత్రు డగు పోచనృపాలున కంకితము చేసెను; నృసింహోపాసకు డగుగంగ