ఈ పుటను అచ్చుదిద్దలేదు
లింగకవి, గంగకవి.
ఈయిరువురుకవులునుజేరి సీతావిజయ మనునామాంతరము గల శతముఖరామాయణమును రచించిరి. ఈయిరువురుకవులు వేదాద్రిపురనివాసులు. వీరిలో నీలకంఠోపాసకు డయిన లింగకవి తాను రచియించిన మొదటి మూడాశ్వాసములును చిన్నారెడ్డిపుత్రు డగు పోచనృపాలున కంకితము చేసెను; నృసింహోపాసకు డగుగంగ