పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేంకటాచార్యుడు.


ఈకవి ముక్తిచింతామణి యనుపేర జగన్నాధమాహాత్మ్యమును నాలుగాశ్వాసముల గ్రంథముగా రచియించెను. ఈకవి వైష్ణవ బ్రాహ్మణుడు; యతిరాజకుల పెరుమాళ్లాచార్యుల కుమారుడు.