ఈ పుటను అచ్చుదిద్దలేదు
వెలిదండ్ల వేంకటపతి.
ఇతడు రాధామాధవసంవాద మను మూడాశ్వాసముల ప్రబంధమును రచియించి ప్రళయకావేరి నివాసుడగు మగదల రామదాసున కంకితమొనర్చెను.
పట్టమెట్ట సరస్వతి సోమయాజి.
ఇతడు పృథుచరిత్ర మను ప్రబంధమును రచియించి దాక్షారామ భీమేశ్వరున కంకితము చేసెను.