పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెలిదండ్ల వేంకటపతి.


ఇతడు రాధామాధవసంవాద మను మూడాశ్వాసముల ప్రబంధమును రచియించి ప్రళయకావేరి నివాసుడగు మగదల రామదాసున కంకితమొనర్చెను.



పట్టమెట్ట సరస్వతి సోమయాజి.


ఇతడు పృథుచరిత్ర మను ప్రబంధమును రచియించి దాక్షారామ భీమేశ్వరున కంకితము చేసెను.