పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కైప మాయనకవి.


ఇత డుషాకళ్యాణ మనబడెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఈతడు వైదికబ్రాహ్మణుడు; మహాదేవశాస్త్రికిని కామాక్షికిని బుత్రుడు. ఈకవి యుషాకళ్యాణమునందు దనజనకుని నిట్లు స్తుతించెను---