పుట:2015.372978.Andhra-Kavithva.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

ఆంధ్ర కవిత్వ చరిత్రము

షష్ఠ



మునకు నవ్వమనియే యర్థము. వారి మత ప్ర కారము క్లాసికలో రోమాంటిక్ పద్దతుల "రెంటికిని సౌందర్య ప్రతిపాదన మే పరమా వధి. కాని క్లాసికల్ పద్దతి లోపం హత్యమును, నియమమును. నాశ్రయించుకొని 'సౌందర్యము నాకల్పాంతస్థాయిగా నొనర్పఁ బ్రయత్నించును. రోమాంటిక్ పద్దతి జీవసూత్రము నాధార ముగఁ గొని యథేచ్చముగ సంచరించుచు, నీయమబద్దముగాళ, జీవకళతో నవతతో 'నొప్పుచుండును. దేని యందము దానిది. ఈవిషయమును గ్రంథాదిని లాక్షణికం "మణీయక కొవ్వవిమ ర్శనవి భేదములఁ జర్చించుపట్టున విపులముగ విశదీకరించితిమి. కాపున నేతద్విషయముపైఁ బునర్విమర్శనము చర్వితచర్వణం బగు.

సంస్కృతముస్వాతంత్య్రమును సవతను నిషేధింప లేదు. భవభూతి కాళిదాసుల మతము.

పురాతనభాషయగు సంస్కృత భాషకును జీవద్భాష యగు నాంధ్రమునకును నట్టిదియే సంబంధము. సంస్కృత మున లక్షణమునకును లోపరాహిత్యమునకును నెక్కువ ప్రాధాన్య మొసఁగఁబడినదనుటకు ఛందోవ్యాకరణాదులు వేదమున కుపాంగములుగ గ్రహింపఁబడుటయే యిందులకు దార్కాణము, కొనియట్టి ఛందోవ్యాకరణాది నియమబద్ద. మగు సంస్కృతముపై తము కాలక్రమానుగతములగు మా ర్పుల నంది కొన్ని యెడల నియమములు మీరియథేచ్ఛముగ సంచరించుచు-.భవభూతి.

 శ్లో.. యే నామ కేచిదిహ నః ప్రథయంత్యపజ్నాం
జూనంతి తే కిమపి తా౯ ప్రతి నైష యత్నః, <

,