ఈ పుట ఆమోదించబడ్డది
అందుకుతగుసలహాలనిచ్చి, అప్పుడప్పుడు ఆర్థిక సమస్యల జర్చించు వ్యాసముల వ్రాయుచుండెను. బొంబాయిలో గొప్పవర్తకశిఖామణులు చాలమందియున్నను, వారికందరకు తాతాయే ఆదర్శ రూపముగనుండెను. తాతాబోలు మహనీయులు పౌరసేవ వలననే బొంబాయి మనదేశమున ప్రస్తుతపు నిరతిశయస్థితికివచ్చినది.
- _________