పుట:2015.333901.Kridabhimanamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నటి కౌదీగకు మున్న యప్డు విమలా
              ర్ణఃపూర్ణమై యున్నయీ
ఘటిభారం బొక డెక్కు డయ్యె నవినన్
            గర్ణాటి క్రాల్గన్నులన్
బటితాళింపుచు నవ్వె నీలకబరీ
            భారంబు కంపింపగాన్ 75

న. అనుచు గొవిందమంచనశర్మ నర్మనఖుం డగుటిట్టి
    భుందును దానును హట్టమార్గంబునం జనునప్పుడు 76

గీ.జిగురుటుండలు నించి డాఛేతియందు
  బెద్దయేనుగుదంతంబు పెట్టే బెట్టి
  యింత్రులకు బ్రీతిగా మైలసంతలోన
  సుస్రభేత్తని ఘోషించే జోటి యోత్తు 77

న. ఇది యేమి ఘోషించుచున్నయది కిరాటకులరత్నంబ:
    నీవు తేటపడ నెఱింగి మాకు నెఱింగింపుమనుచు
    మంచనశర్మ యడిగిన 78

చ. ముసిముసినవ్వుతో నతని
         మోము గనుంగొని వైశ్యు డిట్లనున్
    ధనికకులావతంసుడవు
           బ్రాహ్మణ: యింతకుము న్నెఱుంగవే ?