పుట:2015.333901.Kridabhimanamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ. హాలాహలం బనునల్లొనేరెడిపండు
         మిసిమింతుడును గాక మ్రింగినాడు
   పెనువ్రేలికొనగోర లిసరుహాసనుమోము
             కెందమ్మినిరివోలె గిల్లినాడు (భీమ. 1-110)
      .... .... ....
  చంద్రఖండములతో సరివచ్చువనవచు
        వినులదంష్ట్రాప్రరోహములవాని
                                             (ప్రబంధర. 131 పుట)
        .... .... ....
  ఱవ ఱవ మండు నెఱ్ఱనిచండ్రమల్లెల
        చోద్యంపుగుండాలు పొచ్చువారు (క్రీడా. 142 వ)

      ఇట్టిచోట్ల ముందు ముచ్చట గొల్పునది పదచమత్కారము.  చక్కనిశయ్యతో నింత వింతపదముల సంతరింపుతో నర్ధంపుసొంపునుగూడ ననుగతపఱుచుట శ్రీనధునికవనమందే కాననగును.  నన్నయాదు లగునాంధ్రకవీశ్వరుల రచనములను సవిమర్శముగా జదువు సరసవిద్యాంసుల కెక్కువగా శ్రీనాధుని పద్యములుమాత్రమే జిహ్వ నూఱించును.  మఱపున బడకుండ మనమున నత్తుకొనియుండును.  నాల్కపై నాట్యమాడుచుండును.  శ్రీనాధునిశిష్యులయి యాతనిచరముల బట్టుకొన్నతర్వాతికవులకృతులలో గూడ గొన్ని నట్టిరచనలున్నవి.  శ్రీనాధునితర్వాతికవులకు బలురకు శ్రీనాధునిరచనలు మేలుబంతులు. పిల్లలమఱ్ఱి  వీరన