పుట:2015.333848.Kavi-Kokila.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ న కు మా రి

4

మందను దోల్కొని వచ్చెడు
సుందరియును దరుయింపుడు శుష్కపలాశ
స్పందారనమెటు వినబడు
నందాగుచు మరల జనుచు రటవీ వీధిన్

ఆరీతిం జనుదేంచుచుండ నొకచో నక్కానలోగాలిలో
దోరంబై పరికీర్ణమై మిలితమైతో చెన్విరావంబు లా
ధీరుండా రవమాలకించి నిలువన్ దీనోక్తులున్ మూల్గులున్
ఘోరావస్ద గలంగు మానవుని పల్కుల్గాగ జూపట్టినన్

కాంత గనుంగొని యిట్లనె
జింతా పీడితుడెవండో చీకటికోనన్
నంతలంగుందుచు మూల్గుచు
బ్రాతంబుల నున్నవాడు, వ్యధ యెట్టిదియో.