పుట:10049upanyaasans033612mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆలోచించుదము.
     లోకవ్యాపారమును త్యజించి కేవల
ము భగవంతుని యెడల నే సదా ప్రవితిన్ం
పుచుండినవారలే మనుష్యులుకకు ముఖ్యస
హాయము చేయుచు వచ్చినవారు గదా -
    ఋషులవల్లనేకదా మనుష్యునకు త
త్త్వజ్ఞానంబును ధమాన్ చరణోపదేశంబు
ను మొదటినుండి కలిగినవి.
    పూర్వాచార్యులని ప్రసిద్ధులయినవారు
గూడ మనుష్యునకు తత్త్వజ్ఞానము కలుగు
టకు సిద్దాంతములు ఏర్పఱచియున్నవారు
గదా.
      మఱియును శ్రీశంకరాచార్యులవారి వ
ల్లనేమి శ్రీ రామానుజాచార్యులవల్ల
నేమి శ్రీమధ్వాచార్యులవల్లనేమి స్థా
పింపబదిన ఆద్వైతవిశిష్టాద్వైత ద్వైతసి
ద్ధాంతములయొక్క జ్ఞానములవల్ల వ