పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రంథమునందు జోడీకరింపఁబడియున్న పే. కాళిదాసుని కవిత్వ సంపదను పండీ.ు సూ వికొను చుండు ఆ మహామహునీకథలను చెప్పికొనుచు. వెండిత పామరులందఱును నానందించుచుందురు. ఈ కథలు జేశ దేశ ములందును 'లవు. భిన్న భిన్న ములుగాఁగలవు. ఆంధ్ర దేశ ముల నాగనిఁగూ పండితసం పదాయములో వచ్చుచున్న కథలనన్నిటి నొకచోఁ జేర్చి : శ్రీ లక్ష్మీనరసింహము పంతులుగారు మహోపకారి మొనర్చి, ఈ కథలు సోనాటికి దేశమున విస్మరింపఁబడుచున్నవి. "నిని గ్రంథరూపముఁ జేర్పకుండిన నవియన్నియు సంతరింపఁగలవు. నాని స్థానమున పాశ్చాత్యులకథ అల్లుకొనఁగలవు. కావున, జంధుతీ గ్రంథమండలీ కథలనుజదివి, యింటింటను వీనిని స్త్రీలకును బాల బాలికలకును వినుపింపవలయును. ఇంగ్లీషువారీ పూర్వక వులఁ గూర్చి కూడ వింతకంటె జులైఫొర ములుగల కథలు లేవు. అయినను వారు తమ పూర్వుల కథల నత్యుశ్సాహముళోఁ జదివి, పిల్లలకు చిన్న తనము నుండియు నేర్పుచుందురు. ఇందుచే దేశాభిమానము నేలయును. తమ పూర్వుల పన్ను శ్యముంగూర్చి గొప్ప యభి ప్రాయములు కుదురు కొనును. జాతీయత యనునదిట్టి కధాసం! పదాయములవలననే యల కొనును. కావున ఆంధ్రులుకూడ భారతజాతీయతాస్థిరత్వమునకు తోడ్పడ నెంచినచో విద్యావిధానమున నిట్టి కథలను పఠించుటగూడ కొక యంగముగా గ్రహింపవలయును.

చకని శైలితో, సులభవచనముగ,రసవత్తరముగ నీగ్రంథమును రచించిన శ్రీ లక్ష్మీనరసింహముగారియెడల నాం: ధులు కృతజ్ఞులై యుందునుగాక !

చిలుకూరి సొరాయణగోవు, M. A. L, T..

Lecturer in Telugu and Sanskrit, and Superintendent of Vernaculars, Govč. Arts College, Rajahmundry.