ప్రథమాశ్వాసము
55
ఆ. | వచ్చి యుష్ణమూర్తి నచ్చట సేవించి | 320 |
వ. | వచ్చి యవ్వార్త వినిపించిన నతని దోకొని విక్రమార్కుం డచ్చటి కరిగి. | 321 |
ఉ. | ఆవసుధాధినాథుఁడు ప్రియంబున ముందటిభూమి గాంచె గో | 322 |
వ. | తొల్లి యచ్చట శేషుండు యజ్ఞంబు సేయుచుండ అగ్నిహోత్రంబు మీఁద ప్రవహించుటం జేసి యది యుష్ణతీర్థంబునం బరగె. | 323 |
తే. | ఉష్ణలింగంబు భజియించె నుర్విభర్త | 324 |
వ. | అ ట్లరిగి తమ్ము వరించి తమలోకం బేలుచుండు మనిన నొల్ల మదీయమంత్రిపుత్రుని వరియించి తన్మనోరధంబు సల్పు డనిన నట్ల కాకయని యప్పటిచోటనే డించి యరిగిన. | 325 |
క. | పురి కేతెంచెను విక్రమ | 326 |
- ↑ విరోచనకుమార యొకటి వినుమని పలికెన్.